ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరకామణి కేసు.. హైకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో నివేదిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 01:57 PM

AP: పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీఐడీ హైకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో నివేదికను సమర్పించింది. నిందితుడు రవికుమార్‌ ఆస్తులకు సంబంధించిన ఏసీబీ నివేదిక కూడా కోర్టుకు అందింది. ఈ రెండు నివేదికలను రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. నివేదికలను తనకు ఇవ్వాలని రవికుమార్‌ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేసినప్పటికీ, న్యాయమూర్తి దాన్ని తిరస్కరించారు. కేసు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తు కోర్టు తీర్పునిచ్చింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa