ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్వాక్రా మహళలకు శుభవార్త.. 48గంటల్లోనే అకౌంట్‌లో డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 09, 2025, 01:53 PM

AP: ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మీ పథకాలను అందించనుంది. డ్వాక్రా గ్రూపు సభ్యుల పిల్లల ఉన్నత విద్య, వివాహాల కోసం ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. స్త్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు జీవనోపాధి కోసం రూ. 8 లక్షల వరకు, కుటుంబ ఖర్చుల కోసం రూ. 1 లక్ష వరకు రుణాలు పొందవచ్చు. ఈ రుణాలు 48 గంటల్లోనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. రుణగ్రహీత మరణిస్తే, స్త్రీనిధి సురక్ష యోజన కింద రుణం రద్దు చేసే వెసులుబాటు కూడా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa