పెరుగుతున్న ముడిసరుకు, ఎలక్ట్రిక్ పార్ట్స్ ధరల నేపథ్యంలో, ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను జనవరి 1 నుండి పెంచనున్నట్లు ప్రకటించింది. ఒక్కో బైక్పై సుమారు రూ.3000 వరకు ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ స్కూటర్ల ధరలు రూ.1,14,000 నుండి రూ.1,82,000 వరకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్తో పాటు, ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa