షియోమి తన తదుపరి తరం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లైన Xiaomi 17 Ultra, Xiaomi 17 లను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ పొందింది. ఈ ఫోన్లు 2026 మార్చిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. Xiaomi 17T కూడా ఏప్రిల్ 2026 నాటికి విడుదల కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. Xiaomi 17 Ultra ఇప్పటికే చైనాలో విడుదలైంది, దీని ధర సుమారు రూ.90వేల నుండి రూ.1.09 లక్షల వరకు ఉంది. ఈ రెండు ఫోన్లు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa