వైయస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, దిగువ పేర్కొన్న వారిని "స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. STATE EXECUTIVE COUNCIL (SEC) మెంబెర్స్ గా అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గంకు రాజాసాగి సీతారామరాజు, అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంకు బాబుల్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంకు ద్వజా రెడ్డి నియమించబడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa