ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2019, 05:08 PM

ఏపీ రాజధాని వికేంద్రీకరణను సమర్ధిస్తూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాజధాని వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa