ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న నిరసనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2019, 11:41 AM

  అమరావతి : 3 రాజధానులు వద్దు.. అమరావతి కావాలని కోరుతూ... రాజధాని గ్రామ రైతుల ఆధ్వర్యంలో సోమవారం పలు గ్రామాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. రాజధాని గ్రామాలైన నిడమర్రు, బేతపూడి, కురగల్లు గ్రామాల్లో రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. సేవ్‌ అమరావతి అంటూ నినదించారు. ఈ ఆందోళన లలో మహిళలు, చిన్నారులు కూడా పాల్గనడం గమనార్హం. కాగా పోలీస్‌ పికెట్‌ కొనసాగుతుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa