ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో ఆందోళనలన్నీ బోగస్‌: ఎమ్మెల్యే ధర్మాన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2019, 12:41 PM

అమరావతిలో ఆందోళనలన్నీ బోగస్‌ అని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్‌ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ అమరావతిలో ఆందోళన చేసేవారంతా టీడీపీ కార్యకర్తలేనన్నారు. నాలుగు ప్రాంతాలకు అభివృద్ధి విస్తరిస్తుంటే ఉద్యమాలెందుకు? అని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా దిక్కు లేకుండా బతుకుతున్న మాకులేని పోరాటం మీకెందుకు? అని ప్రశ్నించారు. 27న కేబినెట్‌ సమావేశంలో ప్రకటన చేస్తే విశాఖలోనే రాజధాని ప్రభుత్వ నిర్ణయానికి అండగా గొంతెత్తి మాట్లాడాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa