ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కీలక నిర్ణయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2020, 06:32 PM

ఏపీ సీఎం జగన్ స్పందన కార్యక్రమం పై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారుల పనితీరును ఆయన అభినందించారు. అదే విధంగా పలు పథకాల అమలు పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాలలో వచ్చిన దరఖాస్తులలో 60 శాతం బియ్యం కార్డులు, పెన్షన్లు,ఇళ్ల పట్టాలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు విధంగా ఉన్నాయి.


- ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే పెన్షన్లు.


- ఫిబ్రవరి 15లోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితా సిద్దం.


- ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ.


- లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల కేటాయింపు.


- ఫిబ్రవరి 28న విద్యాదీవెన వసతి పథకం ప్రారంభం.


- ఏప్రిల్ నెలాఖరు నాటికి 11వేల రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు.


- ఫిబ్రవరి 28న 3300 రైతుభరోసా కేంద్రాల ప్రారంభం.


- గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు స్పందన కార్యక్రమం.


- ఫిబ్రవరి 1 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు మూడో దశ ప్రారంభం. 1.25 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయాలని నిర్ణయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa