ఏపీలో కొత్తగా 182 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఏపీకి చెందిన 135 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీకి విదేశాల నుంచి వచ్చిన వారిలో 9 మందికి కరోనా సోకింది. ఏపీలో మొత్తం కరోనా కేసులు 5,429 కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 80 కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,381 ఉన్నాయి. డిశ్చార్జ్ అయిన వారు 2,968 మంది ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa