ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుండి మూడో విడత పంచాయతీ నామినేషన్లు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 06, 2021, 09:44 AM

అమరావతి : ఎపి లో నేటి నుండి మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 8 న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువుంది. ఇప్పటికే రెండు విడతల పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 9 వ తేదీన తొలివిడత, ఈనెల 13 వ తేదీన రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడోవిడత ఈనెల 17 వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అదేరోజున ఫలితాలు వెల్లడికానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa