భారత్లో 80కి పైగా చైనా కంపెనీలు చురుకుగా వాణిజ్యం సాగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారంనాడు రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం 92 చైనా కంపెనీలు ఇండియాలో రిజిస్టర్ అయ్యాయని చెప్పారు. గల్వాన్ లోయలో చైనా-భారత్ బలగాల మధ్య కొద్దికాలం క్రితం జరిగిన ఘర్షణల్లో సుమారు 40 మంది భారత సైనికులు అమరులైన నేపథ్యంలో చైనా కంపెనీలపై ఆంక్షలకు సంబంధించి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa