ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్ మీడియాలో ప్రచారాలు నమ్మవద్దు: రూరల్ ఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 13, 2021, 12:31 PM

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో సాతులూరు పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గుంటూరు రూరల్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారాలు నమ్మవద్దని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa