ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చట్టాలపై అవగాహన ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 11, 2021, 01:46 PM

గుంటూరు, వినుకొండ: విద్యార్థులు చదువుకునే వయసు నుంచే చట్టాల పై అవగాహన ఉండాలని న్యాయ మూర్తి తొషద్ హుస్సేన్ తెలిపారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ శుక్రవారం ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే మంచి భవిష్యత్తు పొందగలరని పేర్కొన్నారు. చక్కని నడవడికతో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు భానుతేజ, కార్యదర్శి బాన్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa