పెనమలూరు మండలం కానూరు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు గాయపడ్డారు. పోలీసుల తెలిపిన ప్రకారం కానూరు మురళీనగర్కు చెందిన దుర్గం గోపి,అతని తండ్రి రాజు బైక్ పై సనత్నగర్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన జేసీబీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో గోపి,రాజు గాయపడ్డారు. వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.బాధితుల ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa