ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం దృష్టికి ముంపు గ్రామాల సమస్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 25, 2021, 03:33 PM

వైఎస్ఆర్ కడప: జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం గండికోట జలాశయం ముంపు సమస్యలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా మండల కన్వీనర్ నిరంజన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రామమునిరెడ్డి, హరినారాయణరెడ్డి, విశ్వనాథరెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈమేరకు. కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు, ఎర్రగుడి, చామలూరు కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa