ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒమిక్రాన్ విజృంభణ.. అక్కడ నైట్ కర్ఫ్యూ

national |  Suryaa Desk  | Published : Tue, Dec 28, 2021, 07:56 AM

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు నైట్ కర్ఫ్యూను అమలుచేయనున్నట్లు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. దుకాణాలు, సంస్థలు రాత్రి 10 గంటలకు మూసివేయాలని ఆ రాష్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల తర్వాత న్యూ ఇయర్ వేడుకలు కొనసాగించరాదని కేరళ ప్రభుత్వం సోమవారం ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa