ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 12 పాయింట్లు కోల్పోయి 57,794కి పడిపోయింది. నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 17,203 దగ్గర స్థిరపడింది.బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఎన్టీపీసీ 3.13%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 1.94%, టైటాన్ 1.85%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.74%, విప్రో1.52%. టాప్ లూజర్స్: రిలయన్స్ (-1.94%) , టాటా స్టీల్ (-1.34%), మారుతి సుజుకి (-0.82%), బజాజ్ ఫైనాన్స్ (-0.63%), సన్ ఫార్మా (-0.61%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa