ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జవహర్ నవోదయ పాఠశాలలో కరోనా కలకలం

national |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 07:57 PM

ఉత్తరాఖండ్-నైనిటాల్‌లోని జవహర్ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది.  విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. మొదటి 11 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై పాఠశాలలో మొత్తం 496 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 85 మంది విద్యార్థులకు కోవిడ్ సోకినట్లు గుర్తించారు. కొవిడ్ సోకిన విద్యార్థులను పాఠశాలలోనే ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో స్కూల్ ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa