ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ల ఈఏడాదిలో మొదటిసారి నష్టాలో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 621 పాయింట్లు నష్టపోయి 59,601 వద్ద ముగిసింది. నిఫ్టీ 179 పాయింట్లు నష్టపోయి 17,745 వద్ద స్థిరపడింది.బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.74%, భారతి ఎయిర్ టెల్ 1.64%, మారుతి 1.13%, బజాజ్ ఫైనాన్స్ 0.67%, టైటాన్ 0.58%. టాప్ లూజర్స్: అల్ట్రాటెక్ సిమెంట్ (-2.58%), టెక్ మహీంద్రా (-2.42%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.01%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.01%), రిలయన్స్ (-1.87%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa