ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 09:39 AM

కృష్ణా జిల్లా: భద్రాచలం జాతీయ రహదారిపై కొండపల్లి కొత్త గేటు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన స్కూటీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు బాలురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ శనివారం కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తుండగా కొత్త గేటు వద్ద ప్రమాదం జరిగింది. ఎం స్టాలిన్(14), బొజ్జ గాని సాయిచరణ్(16) రాలు కొండపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa