ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారీల దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 11:52 AM

నెల్లూరు: పోలీసులు ఇద్దరు లారీల దొంగలను పట్టుకొని అరెస్ట్ చేసారు. తమిళనాడు లోని సేలం కు చెందిన ముత్తు, రాజేష్ కుమార్ అనే ఇద్దరు. గత ఏడాది డిసెంబర్ నెలలో తడమండలంలో 2 లారీలను అపహరించారు. ఈ లారీలు తమిళనాడు లోని సేలం కు తీసుకువెళ్లినట్లు పోలిసుల దర్యాప్తులో గుర్తించారు. ఎస్ఐ జెపి రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సిబ్బందికి క్యాష్ రివార్డులు అందజేశారు.ఈ సమావేశం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa