పలు అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమలయ్యే పథకాల గురించి చర్చించారు.
1.జగనన్న చేదోడు ఫిబ్రవరి 8న (రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి)
2.వైయస్సార్ ఇన్పుట్సబ్సిడీ ( తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు.. ఒక సీజన్లో జరిగిన నష్టం.. అదే సీజన్లోగా ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా డిసెంబరులో జరిగిన నష్టానికి సంబంధించి ఫిబ్రవరిలో ఇస్తున్నారు)– ఫిబ్రవరి 15న
3.జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం) ఫిబ్రవరి 22న ( ఇప్పటికే 10లక్షలకు వర్తింపు.. అదనంగా మరో 6 లక్షలమందికి వర్తింపు)
4.మార్చి 8న విద్యా దీవెన
5.మార్చి 22న వసతి దీవెన అమలు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa