ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండలో విషాదం, బీజేపీ నాయకుడుగా గుర్తింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 11:20 AM

బళ్లారిలో పెళ్ళికి వెళ్లి వస్తుండగా అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం వద్ద కారుని, లారీ ఢీ కొట్టడం వలన మొత్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఈ ఘటన లో మృతులైన వారు బీజేపీ నాయకులుగా గుర్తించారు. 6 గురు మహిళలు , ఒక బాలుడు మరియు బీజేపీ నాయకులూ కోకా వెంకటప్ప గ గుర్తించారు. ఐతే బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు మాట్లాడుతూ "భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కోకా వెంకటప్ప గారు,వారి కుటుంబ సభ్యులు 8 మంది ఉరవకొండ వద్ద జరిగిన ప్రమాదంలో అకాల మరణం చెందారన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.మనసును కలచివేసే ఈ హృదయవిదారక సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.ఈ కఠినమైన సమయంలో బీజేపీ పార్టీ  వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను" అని తెలియ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa