ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాయీ బ్రాహ్మణులు జగన్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 12:33 PM

హామీలను అమలు చేసే విషయంలో జగన్ గారి లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడిని మేము ఎప్పుడూ చూడలేదు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్ గారు. నాయీ బ్రాహ్మణుల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ గారు. వారికి మేమంతా ఎప్పటికీ రుణపడి ఉంటాం అని నాయీ బ్రాహ్మణులు సంఘం నాయకులూ తెలిపారు. జగనన్న చేదోడులో భాగంగా షాపులన్న 1,46,103 మంది టైలర్లకు రూ. 146.10 కోట్లు లబ్ది. షాపులన్న 98,439 మంది రజకులకు రూ. 98.44 కోట్లు లబ్ది. షాపులన్న 40,808 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 40.81 కోట్లు లబ్ది. రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం మన జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక.. వరుసగా రెండో ఏడాది "జగనన్న చేదోడు". 2.85 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 285.35 కోట్లు జమ. షాపులన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ. 10,000 చొప్పున ఆర్ధిక సాయం. నేడు క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa