ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లో కొత్తగా 1,166 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 06:28 PM

గడిచిన 24 గంటల్లో ఏపీలో 25,495 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,166 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 256, కృష్ణా జిల్లాలో 184, గుంటూరు జిల్లాలో 127, పశ్చిమగోదావరి జిల్లాలో 109 కొత్త కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 9,632 మంది కరోనా నుండి కోలుకున్నారు మరియు ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,11,133 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22,64,032 మంది కోలుకున్నారు. మరో 32,413 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 14,688కి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa