ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహాత్ముడిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం: జగన్ ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 02, 2017, 10:34 AM

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మహాత్మాగాంధీకి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశారు. మహాత్మాగాంధీ 148 జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని ట్విట్టర్లో తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. అందరిలోనూ ఆయన స్ఫూర్తి నిండాలని ఆకాంక్షించారు. మహాత్ముడి జయంతి సందర్భంగా ఆయనను అందరూ స్మరించుకుందామని తెలిపారు. ఇదే సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కూడా నివాళి అర్పించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa