ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజన సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 09:24 AM

గిరిజన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారధి , సీనియర్ సివిల్ జడ్జి కరుణ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఎస్ఆర్ పురం మండలం , పిల్లి గుండ్ల పల్లె గిరిజన కాలనీలో గిరిజన సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. తమ కాలనీ కి దారి ఏర్పాటు చేయాలని , మిని అంగన్వాడి కేంద్రం కావాలని, వ్యవసాయ భూమి కేటాయించాలని గిరిజనులు జడ్జీలను కోరారు. వాటిని పరిష్కరిస్తామని జడ్జీలు హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa