ఉక్రెయిన్పై రష్యా దాడుల పరంపర కొనసాగుతోంది. ఖర్కివ్ నగరంలోని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాంతీయ కార్యాలయంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది మృతి చెందగా, 112 మంది గాయపడినట్లు ఖర్కివ్ నగర మేయర్ తెలిపారు. రష్యా క్షిపణి దాడిలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాంతీయ కార్యాలయం తగలబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa