ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరకులోయలో ద్విచక్ర దొంగల పట్టివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 04:45 PM

గత వారం రోజులుగా పర్యాటక కేంద్రమైన అరకులోయ పట్టణంలో ద్విచక్ర వాహనాలు చోరీలకు గురవుతున్నాయి. ఈ మేరకు సిసి ఫుటేజ్ లో ఫొటోల రికార్డు ఆధారంగా స్థానికులు గుర్తించి మండలంలోని ఎండపల్లివలస రైల్వే స్టేషన్ వద్ద తిరుగుతున్న దొంగలను పట్టుకున్నారు. స్థానికులు ఆ ఇద్దరి దొంగల వద్ద ఉన్న వాహనాలు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa