ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 03:46 PM

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాజమండ్రిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పెరిగిన విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసలే కరోనాతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలపై విద్యుత్ భారం మోపడం సరికాదన్నారు. వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa