ఐపీఎల్ వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. 138 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 14.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆండ్రీ రస్సెల్ - 70* మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్- 26 ఫర్వాలేదనిపించాడు. రహానే-12, వెంకటేష్ అయ్యర్-3, నితీష్ రాణా (0) నిరాశపరిచారు. సామ్ బిల్లింగ్స్ -24 నాటౌట్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా, ఒడియన్ స్మిత్, రబడ, చెరో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ ను కోల్ కతా బౌలర్లు కట్టడి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa