బాపట్ల రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో అన్ని సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని బాపట్ల అర్ డి ఓ గంధం రవిందర్ అన్నారు. బుధవారం బాపట్ల డివిజన్ పరిధిలోని 12 మండలాల తహశీల్దార్ లతో ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహశీల్దార్ లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa