ఏపీలో కొత్తగా 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన వారిలో విడదల రజనీ కూడా ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వడంపై చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని స్పందించారు. మంత్రి పదవి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఆశ్చర్యపోయానని సీఎం జగన్ నన్ను ర్ ప్రైజ్ చేశారు అని రజిని అన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన సామాన్య బీసీ మహిళ నైనా నాకు మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు రజిని . తొలిసారి ఎమ్మెల్యే అయిన తనకు ఇటీవలే మంత్రి బాధ్యతలు అప్పగించారని, సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయబోనని రజనీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటే ఉంటారని రజనీ ఉద్ఘాటించారు. ప్రతి విషయంలోనూ తనకు సీఎం జగన్ ప్రోత్సాహం ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa