విజనగరం జిల్లా పార్లమెంటు సభ్యురాలు రెడ్డి పావని బొబ్బిలి నియోజకవర్గం బిజెపి పార్టీ ఇన్చార్జిగా నాగిరెడ్డి విజయ్ కుమార్ ని ఎన్నుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి పార్టీకి సేవలు అందించి ఎన్నికల అనంతరం పార్టీ నుండి తనకు గుర్తింపు రాలేదని నాగి రెడ్డి వర్గం కమలం కండువా కప్పుకున్నారు. ఈయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనేక దేవాలయాలకు చర్చిలకు నిర్మాణం కొరకు ఆర్థిక సహాయాన్ని అందించారు. నాగిరెడ్డి కి ఇన్చార్జి పదవి అప్పగించడంతో అయితే రాబోయే ఎలక్షన్లో బొబ్బిలి నియోజవర్గం రాజకీయాలు కాస్త రసపట్టు గా ఉండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa