ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవంతంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 01:27 PM

పునరుర్ధనుడైన క్రీస్తు యేసు సువార్తను చాటి చెప్పేందుకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విజయవాడ కాథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు తెలిపారు. ఫెడరేషన్ చర్చ్స్ ఆధ్వర్యంలో విజయవాడ పటమట సెయింట్ కాథెడ్రల్ చర్చ్ నుండి సూర్యారావు పేట సెయింట్ బెస్సలిక చర్చ్ వరకు వేలాదిమంది క్రైస్తవులతో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ నలభై రోజుల పాటు జరిగిన ఉపవాస ప్రార్ధనలు నేటితో ముగిశాయని మృత్యుమజయుడైన క్రీస్తును స్తుతిస్తూ రన్ ఫర్ జీసెస్ నిర్వహించామని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa