ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 15వ సీజన్ లో ఘన విజయం సాధించిన ఢిల్లీ

sports |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 11:22 PM

ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో పంజాబ్‌ పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో  పంజాబ్ 10 వికెట్స్ నష్టానికి 20 ఓవెర్స్ లో 115 పరుగు చేసి ఢిల్లీకి 116 పరుగులు టార్గెట్ ఇచ్చింది. 116 పరుగుల లక్ష్యాన్ని 10.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో వార్నర్ 60 పరుగులు చేసాడు, పృథ్వీ షా 41 పరుగులు చేసాడు, సర్ఫరాజ్ ఖాన్ 12 పరుగులు చేసాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 1 వికెట్ పడగొట్టాడు. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది మూడవ విజయం.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa