ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభలో యాదవులకు పదవి కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 04:57 PM

వైసీపీ పాలనలో గతంలో రాజ్యసభలో యాదవులకు ఒక సీటు కేటాయించారని ఇది హర్షణీయమని, జూన్ లో రాజ్యసభలో నాలుగు సీట్లు ఖాళీ కానున్నాయని‌ ఇందులో మరో సీటును యాదవులకు కల్పించాలని, అఖిల భారత యాదవ సంఘం నాయకులు భూసగాని లక్ష్మయ్య, వాసు, శివ ప్రసాద్ యాదవులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియాతో వీరు మాట్లాడుతూ అన్ని అంశాలలో యాదవులు పూర్తిగా నష్టపోయారని రాజ్యసభ సీట్ల భర్తీలో తమకు న్యాయం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa