పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలంలోని కేశనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బండరుపల్లి విశ్వేశ్వరరావు,రాష్ట్ర రైతు నాయకులు కడియం కోటి సుబ్బారావు, మాజీ సర్పంచ్ పాలగాని మల్లికార్జున్ రావు, నరసరావుపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మెడబలిమి నవీన్, నరసరావుపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు అడుసుమల్లి వెంకట అప్పారావు, పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు ముచ్చు వీరయ్య, బసవేశ్వరరావు, సుబ్బారావు, వసంత ఎలమంద, యాదల కాశి విశ్వనాధ్ , మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ మరియు కేసానపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa