ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్‌లో 168 పరుగులు చేసిన గుజరాత్

sports |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 09:44 PM

ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.పాండ్యా 62 పరుగులు చేసాడు.రషీద్ ఖాన్ 19 పరుగులు చేశాడు.ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 31, డేవిడ్ మిల్లర్ 34 పరుగులు చేసాడు. మాథ్యూ వేడ్ 16 పరుగులు చేసారు.బెంగళూరు బౌలర్లలో జోష్ హేజల్ వుడ్ 2 వికెట్లు, మ్యాక్స్ వెల్ 1 వికెట్, హసరంగ 1 వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa