ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బటన్ నొక్కుతున్నారు, కానీ ప్రజలకు డబ్బు రావట్లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:08 PM

సీఎం జగన్ దావోస్ పర్యటన మీద ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయ్. ఇందులో భాగంగా టీడీపీ నాయకులూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... గతంలో చంద్రబాబు ఎన్నో పెట్టుబడులు తెచ్చారు – రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించారు – వాటన్నింటిని వైసీపీ పక్కదారి పట్టించేసింది – అప్పులను రూ.8.50 లక్షల కోట్లకు పెంచేశారు – రెండేళ్లలో రూ.11 లక్షల కోట్లు దాటించేస్తారు – నవరత్నాలు అన్నారు. బటన్ నొక్కుతున్నారు – బటన్ నొక్కుతున్నా ప్రజలకు డబ్బు రావట్లేదు – టీడీపీ కార్యకర్తలపై ఇష్టానుసారం తప్పుడు కేసులు – భవిష్యత్తులో మనతో అన్ని వర్గాలూ కలిసి వస్తాయి అని ఆశాభావం వ్యక్త పరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa