స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 185 పాయింట్లు నష్టపోయి 55,381 వద్ద ముగిసింది. నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 16,522 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
మహీంద్రా & మహీంద్రా (1.32%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.94%), కోటక్ బ్యాంక్ (0.90%), టాటా స్టీల్ (0.70%) మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.64%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-2.99%), టెక్ మహీంద్రా (-2.86%), బజాజ్ ఫిన్సర్వ్ (-2.63%), సన్ ఫార్మా (-2.40%), హెచ్సిఎల్ టెక్నాలజీస్ (-2.10%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa