ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అస్వస్థతకి గురైన ఆదిమలపు సురేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 05, 2022, 12:52 PM

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి , ఈ మధ్యకాలంలో మారిన మంత్రి వర్గంలో కూడా మున్సిపల్ శాఖ మంత్రిగ స్తానం పొందిన నాయకులూ ఆదిమలపు సురేష్. ఐతే తాజాగా ఆయనకీ ఆరోగ్యం కొంత అస్వస్థతకి  గురైనారు అనే చెప్పాలి. ఈ తరుణంలో రాష్ట్ర‌ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అస్వస్థతతో బాధపడుతున్న మంత్రి ఆదిమూల‌పు సురేష్‌కి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వ‌హించి యాంజియోప్లాస్టి చేశారు. విష‌యం తెలుసుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్.. మంత్రి ఆదిమూల‌పు సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa