ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య కూర సరిగా వండలేదని భర్త ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 05, 2022, 08:16 PM

భార్య కూరను సరిగా చేయనందుకు భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. గూడురు మండలం పిండివారిపాలెంకు చెందిన చింతల తిరుమలరావుకు నిర్మల జ్యోతి అనే భార్య, ఎనిమిది నెలల పాప ఉన్నారు. తన భార్య కూర సరిగా వండలేదన్న నెపంతో తిరుమలరావు భార్యతో గొడవకు దిగారు. ఆ తర్వాత తీవ్ర మనస్థాపంతో తన ఫ్రెండ్ గోపీ ఇంటికెళ్లి పురుగుమందు తాగాడు. ఈ ఘటనలో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa