ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు అండగా జగనన్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 02:03 PM

రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు తీసుకువచ్చిందని రైల్వేకోడూరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్, కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరు ప్రభుత్వ విప్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ క్రాప్ బుకింగ్ సులువుగా నమోదు చేసుకునే సదుపాయాన్ని రైతు భరోసా కేంద్రంలో అందుబాటులోకి తీసుకు వచ్చారని ఆయన అన్నారు. ఆర్బికే ల ద్వారా గిట్టుబాటు ధరతో పంటలు కొనుగోలు చేస్తారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa