భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5వ టెస్టు రెండో రోజు జరుగుతోంది. క్రీజులో రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఉన్నారు. రెండో రోజు 338 పరుగులతో ఆట ప్రారంభించిన భారత్..జడేజా సెంచరీతో మరింత ఆధిపత్యం దిశగా భారత్ సాగుతోంది. ఈ సెంచరీతో జడేజా.. విదేశీ గడ్డపై తొలిసారి శతకాన్ని పూర్తి చేశాడు. బర్మింగ్హామ్ గడ్డపై భారత జట్టు ఎప్పుడూ 400 పరుగులు చేయలేకపోయింది. దీంతో టీమిండియా తొలిరోజే ఎన్నో రికార్డులను కొల్లగొట్టి, 400 మార్క్ని తాకేందుకు ముందుకుసాగుతోంది. ఇంగ్లండ్ తరఫున జేమ్స్ ఆండర్సన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa