ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధ్యాయుడిని తక్షణమే అరెస్టు చేయాలి: కర్రా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 06:44 PM

భట్టిప్రోలు: పెదపులివర్రు గ్రామంలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఎనిమిదవ తరగతి విద్యార్థులచే తగల పెట్టించిన ఉపాధ్యాయుడు నరసింహారావును తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని.


బుధవారం ప్రముఖ న్యాయవాది కర్రా ప్రతాప్ డిమాండ్ చేశారు. నరసింహారావు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఉద్యోగం పొంది.. అహంకారంతో అంబేద్కర్ చిత్రపటాన్ని తగులు పెట్టించటం ఉపాధ్యాయ లోకానికే మాయని మచ్చని ప్రతాప్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa