ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు విజయవాడ మధ్య జన సునామీ: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 05:38 PM

గుంటూరు: గుంటూరు- విజయవాడ మధ్య శనివారం జన సునామీ కనిపిస్తుందని సీఎం జగన్ అన్నారు. ప్లీనరీలో మాట్లాడిన సీఎం 13ఏళ్లుగా నాపై ఇదే అభిమానం చూపిస్తున్నారు.


వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ప్లీనర్ కి వచ్చిన కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్. పార్టీని గట్టి పునాదులపై నిర్మించుకున్నాo.. నాపై కాంగ్రెస్, టిడిపి, కలిసి కేసులు చేశాయి. ఇలాంటి కుట్రలు, తప్పుడు కేసులకు జగన్ లొంగడు అని సీఎం వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa