వేంపల్లె శివార్లలోని కడప వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ పార్కునకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఇక్కడ సుమారు రూ. 3కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పార్కును ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. కాగా వేంపల్లె ప్రజలకు అనుకూలంగా ఉండటంతో సందర్శకుల సంఖ్య అధికమవు తోంది. సువిశాలమైన స్థలంలో చూడముచ్చటగా పార్కును తీర్దిదిద్దారు. పార్కు సుందర్భంగా ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మక్కువ చూపుతున్నారు. మొత్తం మీద ఎంతో ఆహ్లాదకర వాతావరణంతో నిండిన ఈ పార్కు వేంపల్లె ప్రజలకు మకుటంగా నిలుస్తోందని చెప్పవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa