ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైనికుల ధీరత్వానికి జోహార్లు: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 08:11 PM

భారత సైనికుల ధైర్య సాహసాలు, వీరోచిత పోరాటాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిన రోజు కార్గిల్ విజయ్ దివస్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 527 మంది సైనికులు వీర మరణం పొందడం గుండెలను పిండేసే విషయమని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.


1999 జులై 26న భారత సైనికులు శత్రుమూకలను తరిమికొట్టి మువ్వన్నెల జెండాను కార్గిల్ కొండలపై ఎగురవేసిన సైనికుల ధీరత్వానికి జోహార్లు అర్పిస్తున్నానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa